Monday, November 24, 2008

ముఖ సౌందర్య కానుక

సౌందర్య కానుక~: ముఖ సౌందర్యం కోసం


ముఖం మీద నల్లని, ఎఱ్ఱని, మొటిమల వల్ల వచ్చిన మచ్చలు వచ్చాయని బాధపడే వారి కోసం "మన అమ్మ" అద్భుతమైన సౌందర్య చిట్కా..!!దీనికి కావలసిన పదార్ధాలు~: 1.కలబంద గుజ్జు 2.పసుపు-1/4 చెంచా 3.మెంతి పొడి-1/2 చెంచా 4.జాపత్రి-1/2 చెంచా (జాపత్రి ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది.) 5.ఉసిరి పొడి-1/2 చెంచా.తయారీ విధానం~: కలబంద గుజ్జు మీ ముఖానికి సరిపడా తీసుకుని అందులో ఈ 4 పొడులను కలిపి బాగా నూరండి.ముఖం మీద, మెడ మీడ మీద ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ ఒక గంట సేపు పట్టించండి.ఇది స్త్రీ,పురుషులు ఇద్దరూ వాడవచ్చు.దీన్ని ప్రతీ రోజూ వాడటంవల్ల ముఖము అతి ప్రకాశవంతముగా మారుతుంది...!! "మన అమ్మ" చెప్పిన ఈ చిట్కాను అందరూ వాడి అందాన్ని పొందుతారని ఆశిస్తూ..జుట్టు రాలకుండా ఉండేదుకు, తెల్లజుట్టు రాకుండా ఉండేదుకు కలబంద నూనే "మన అమ్మ" చిట్కాలో తదుపరి పొస్ట్ లో.......

No comments:

Post a Comment