మాతృదేవో భవ~:
మన సమాజంలో తల్లికి ప్రధమస్థానం కల్పించారు. తల్లికి ఎందుకని అంతటి విశిష్ట స్థానం లభించింది?? తల్లి తన గర్భంలో శిశువు ఏర్పడ్డ దగ్గర నుంచి ఎన్నో కష్టాలను భరించి, మరో జన్మ అనిపించే ప్రసవ వేదనను భరించి, బిడ్డకు జన్మనిస్తుంది. అంతటి తో ఐపోలేదు..ఇంకా శ్రమకోర్చి బిడ్డ కోసం తను ఆహార నియమాలను పాటించి, తన రక్తాన్ని పాలుగా మార్చి, బిడ్డ కడుపు నింపుతుంది. బిడ్డ ఎదుగుదలను చూసి నిత్యం పరవశిస్తుంది. అందుకనే మాతృమూర్తికి మన భారతదేశం ప్రధమ స్థానం కల్పించింది.మరి అటువంటి మాతృమూర్తి సేవలో, తరించిన ఒక మహనీయుని గురించి తెలుసుకుందాం...తదుపరి పోస్ట్ లో...
No comments:
Post a Comment